- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: ఏపీలో పట్టాలు తప్పిన రైలు
by Ajay Maddhiboyina |
ఏపీలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. తిరుపతి జిల్లాలోని బాలాయపల్లి మండలం జయంపు సమీపంలో తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. తిరుపతి జిల్లాలోని బాలాయపల్లి మండలం జయంపు సమీపంలో తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. గూడూరువైపు వెళుతున్న రైలుకు గేదెలు అడ్డురావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు సమాచారం. ప్రమాదంలో కొన్ని గేదెలు మృతిచెందగా రెండున్నర గంటల పాటూ రైలు అక్కడే నిలిచిపోయింది. వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకుని రిపేర్ చేశారు. అనంతరం రైలు అక్కడ నుండి కదిలింది.
Next Story






