ఎన్నికల వేళ.. ఏపీ వాసులకు గుడ్ న్యూస్

by Disha Web Desk 16 |
ఎన్నికల వేళ.. ఏపీ వాసులకు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ వాసులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. వేసవి, ఎన్నికల వేళ తెలంగాణ నుంచి ఏపీకి వెళ్తున్న ప్రయాణికులకు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రయాణికుల రద్దీతో ఇప్పటికే పలు రైళ్లు నడుస్తున్నాయి. దీంతో అదనంగా తిరుపతి-శ్రీకాకుళం, కాచిగూడ-కాకినాడ, హైదరాబాద్- నరసాపురం మధ్య మరికొన్ని ప్రత్యేక రైళ్లు నడపనుంది. మే నెల చివరకు ఈ రైళ్లు సేవలు అందిస్తాయి. ఈ రైళ్లలో కొన్ని ఒక్కో ట్రిప్ మాత్రమే నడుస్తాయి. మరికొన్ని నిర్దేశిత రోజుల్లో గరిష్టంగా 9 ట్రిప్పులు నడుస్తాయి.

రైళ్ల రాకపోకలు వివరాలు ఇలా ఉన్నాయి.



Next Story

Most Viewed