- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికల వేళ.. ఏపీ వాసులకు గుడ్ న్యూస్
ఏపీ వాసులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. ..

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ వాసులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. వేసవి, ఎన్నికల వేళ తెలంగాణ నుంచి ఏపీకి వెళ్తున్న ప్రయాణికులకు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రయాణికుల రద్దీతో ఇప్పటికే పలు రైళ్లు నడుస్తున్నాయి. దీంతో అదనంగా తిరుపతి-శ్రీకాకుళం, కాచిగూడ-కాకినాడ, హైదరాబాద్- నరసాపురం మధ్య మరికొన్ని ప్రత్యేక రైళ్లు నడపనుంది. మే నెల చివరకు ఈ రైళ్లు సేవలు అందిస్తాయి. ఈ రైళ్లలో కొన్ని ఒక్కో ట్రిప్ మాత్రమే నడుస్తాయి. మరికొన్ని నిర్దేశిత రోజుల్లో గరిష్టంగా 9 ట్రిప్పులు నడుస్తాయి.
రైళ్ల రాకపోకలు వివరాలు ఇలా ఉన్నాయి.
Next Story






