- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి జైలుకు మాజీ ఎంపీ నందిగం
by Thanuru Gopichand |
వ్యక్తిపై దాడి చేసిన కేసులో మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేష్కు మంగళగిరి న్యాయస్థానం జూన్2వ తేదీ వరకు రిమాండ్విధించింది.

X
జూన్2 వరకు రిమాండ్విధింపు
వ్యక్తిపై దాడి కేసులో నిన్న అరెస్టు
దిశ, డైనమిక్ బ్యూరో : వ్యక్తిపై దాడి చేసిన కేసులో మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేష్కు మంగళగిరి న్యాయస్థానం జూన్2వ తేదీ వరకు రిమాండ్విధించింది. గుంటూరు సబ్జైలుకు సురేష్ను తరలించారు. నిన్న సాయంత్రం ఆయనను అరెస్టు చేశారు. ఈ రోజు ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనను కోర్టుకు తీసుకువచ్చారు. టీడీపీ కార్యకర్త ఇసుక.పల్లి రాజు అనే వ్యక్తిపై దాడి కేసులో ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గతంలో అమరావతిలో ఓ మహిళ హత్య కేసులోనందిగం సురేష్దాదాపు మూడు నెలల పాటు జైలు జీవితం గడిపి.. అనంతరం బెయిలుపై విడుదల అయ్యారు. ఇప్పుడు మరో కేసులో అరెస్టు అయ్యాడు.
Next Story






