- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆ పథకాన్ని రద్దు చేసింది చంద్రబాబు: Kirankumar Reddy
by Disha Web Desk 16 |
X
దిశ, వెబ్ డెస్క్: 2024లో గెలుపు బీజేపీదేనని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధాని మోదీకి ప్రపంచ స్థాయిలో ప్రజాదరణ ఉందని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాకు వైసీపీ, టీడీపీ తీరని ద్రోహం చేశాయని మండిపడ్డారు. తాగునీటి కోసం రూ. 7,400 కోట్లు మంజూరు చేస్తే ఆ పథకాన్ని చంద్రబాబు రద్దు చేశారని కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
Next Story