- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
AP News: రెండు రోజుల క్రితం వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారులు.. నేడు..?
by Disha Web Desk 3 |
X
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ హార్బర్ నుంచి రెండు రోజుల క్రితం వేటకు వెళ్లిన మత్స్యకారులు గల్లంతైయ్యారు. కాగా అదృష్టవశాత్తు గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా బయటపడ్డారు. ఈ రోజు (బుధవారం) తెల్లవారుజామున క్షేమం గా ఒడ్డు కు చేరారు. దీనితో బాధిత మత్స్యకారుల కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. కాగా రెండు రోజుల క్రితం విశాఖ హార్బర్ నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లారు.
ఈ నేపథ్యంలో అనుకోకుండా అలల ఉదృతికి సముద్రంలో బోటు బోల్తా పడి దెబ్బతిన్నది. ఈ క్రమంలో ఆరుగురు మత్స్యకారులు బోటు పై భాగంలో ఉండిపోయారు. బిక్కు బిక్కుమంటూ సముద్రంలోనే నిన్న రాత్రి వరకు గడిపిన ఆరుగురు మత్స్యకారులు ఎట్టకేలకు ఈ రోజు తెల్లవారు జామున అప్పికొండ ప్రాంతం వద్ద మూడు గంటల ప్రాంతంలో ఒడ్డు కు చేరారు. అనంతరం అధికారులకు సమాచారం అందించారు.
Next Story