రాష్ట్రంలో దారుణం.. ఇద్దరు కుమారైలను కాలువలోకి తోసేసిన తండ్రి

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో అమానవీయ ఘటన వెలుగు చూసంది.

రాష్ట్రంలో దారుణం.. ఇద్దరు కుమారైలను కాలువలోకి తోసేసిన తండ్రి
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అమానవీయ ఘటన వెలుగు చూసంది. ఏపీ(Andhra Pradesh)లోని అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం లో దారుణం చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే బిడ్డలను దారుణంగా హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తండ్రి తన ఇద్దరు కుమారైలను కాలువలోకి తోసేసి హతమార్చాడు. స్థానికులు ద్వారా సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story