- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మిర్చిలోడ్ వాహనం బోల్తా ఒకరు మృతి, ఎనిమిది మందికి తీవ్ర గాయాలు
by Disha Web Desk 6 |
X
దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లాలోని అమలాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మిర్చి లోడ్ వాహనం బోల్తా పడి ఒకరు మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అది గమనించిన స్థానికులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story