మిర్చిలోడ్ వాహనం బోల్తా ఒకరు మృతి, ఎనిమిది మందికి తీవ్ర గాయాలు

by Disha Web Desk 6 |
మిర్చిలోడ్ వాహనం బోల్తా ఒకరు మృతి, ఎనిమిది మందికి తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లాలోని అమలాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మిర్చి లోడ్ వాహనం బోల్తా పడి ఒకరు మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అది గమనించిన స్థానికులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Next Story