మిర్చిలోడ్ వాహనం బోల్తా ఒకరు మృతి, ఎనిమిది మందికి తీవ్ర గాయాలు

by Mallepaka Hamsa |   (  Updated:2023-04-17 05:08:33  IST  )

నంద్యాల జిల్లాలోని అమలాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

మిర్చిలోడ్ వాహనం బోల్తా ఒకరు మృతి, ఎనిమిది మందికి తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లాలోని అమలాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మిర్చి లోడ్ వాహనం బోల్తా పడి ఒకరు మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అది గమనించిన స్థానికులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Next Story