- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Home > ఆంధ్రప్రదేశ్ > తూర్పుగోదావరి > Woman Murder: తూ.గో. జిల్లాలో దారుణం.. మహిళపై సామూహిక హత్యాచారం
Woman Murder: తూ.గో. జిల్లాలో దారుణం.. మహిళపై సామూహిక హత్యాచారం

X
దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఓ మహిళపై నలుగురు వ్యక్తులు సామూహిక హత్యాచారానికి పాల్పడ్డారు. గత నెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. అక్టోబర్ 15న మహిళ మిస్సవ్వగా.. 17న ఆమె మృతదేహం లభ్యమైంది. తన భార్య మరణం అనుమానాస్పదంగా ఉందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారించారు. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు నిందితులు అంగీకరించడంతో మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చినట్లు డీఎస్పీ భవ్య కిషోర్ వెల్లడించారు. వారిని కోర్టులో హాజరు పరచగా.. న్యాయస్థానం రిమాండ్ విధించింది.
Next Story