Kakinada: సామర్లకోటలో విషాదం.. చర్చి గోడ కూలి ఇద్దరు మృతి

by Disha Web Desk 16 |
Kakinada: సామర్లకోటలో విషాదం.. చర్చి గోడ కూలి ఇద్దరు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా సామర్లకోట బలుసులపేటలో విషాదం చోటు చేసుకుంది. చర్చి పునర్నిర్మాణ పనులు చేస్తుండగా గోడ కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. దీంతో వారిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు పిట్టా అర్జునరావు, మచ్చా నాగేశ్వరరావుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీంచారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed