- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జైలు నుంచి రిమాండ్ ఖైదీ పరార్
by Jakkula.Mamatha |
పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతమైన యానాం సబ్ జైలు నుంచి రిమాండ్ ఖైదీ పరారయ్యాడు

X
దిశ,కాకినాడ: పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతమైన యానాం సబ్ జైలు నుంచి రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. వివరాల్లోకి వెళితే.. యానాం గొల్లల వీధిలో మహిళ మెడలో నుంచి గొలుసు, గాజులు దోచుకున్న కేసులో కనకాల వెంకటేశ్వరరావు అరెస్ట్ కాగా రిమాండులో ఉన్నాడు. రిమాండ్లో ఉన్న ఖైదీ కనకాల వెంకటేశ్వర రావు యానాం సబ్ జైలు గోడదూకి పరారయ్యాడు. సి సి ఫుటేజ్ ద్వారా వివరాలు తెలుసుకున్న పోలీసులు కాకినాడ వైపు పారిపోయినట్లుగా భావించి తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story






