- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > ఆంధ్రప్రదేశ్ > తూర్పుగోదావరి > Breaking: పవన్ కల్యాణ్ పర్యటనలో అపశ్రుతి.. 20 మంది అభిమానులకు గాయాలు
Breaking: పవన్ కల్యాణ్ పర్యటనలో అపశ్రుతి.. 20 మంది అభిమానులకు గాయాలు
by Disha Web Desk 16 |
X
దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంటుంది. కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ బహిరంగ సభకు జనసైనికులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇక పవన్ కల్యాణ్ను చూసేందుకు అభిమానులు చెట్టుపైకి ఎక్కారు. అయితే చెట్టు కొమ్మ ఒక్కసారిగా విరిగిపడింది. ఈ ఘటనలో 20 మంది అభిమానులకు గాయాలయ్యాయి. దీంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అభిమానులకు జనసేన నేతలు పలు సూచనలు చేశారు. పవన్ కల్యాణ్ కింద నుంచే చూడాలని.. ఎట్టిపరిస్థితుల్లోనూ చెట్లు, ఎత్తులు ఎక్కవద్దని, విద్యుత్ తీగలను గమనించాలని పిలుపు నిచ్చారు. తమ కోసం ఇంటి దగ్గర వారు ఎదురు చూస్తుంటారని.. సభ ముగిసిన తర్వాత జాగ్తత్రగా వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
Next Story