- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘దిశ’ కథనానికి స్పందన.. రోడ్డు వెడల్పు పెంచిన అధికారులు
by Jakkula.Mamatha |
కాజులూరు మండలం గొల్లపాలెం - కుయ్యేరు రోడ్డు వెడల్పు పెంచనున్నారు.

X
దిశ, కాజులూరు: కాజులూరు మండలం గొల్లపాలెం - కుయ్యేరు రోడ్డు వెడల్పు పెంచనున్నారు. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గొల్లపాలెం కుయ్యేరు రోడ్డు నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే గొల్లపాలెం నుంచి 9 మీటర్లు వేసి, కాజులూరులో కేవలం 7 మీటర్లు మాత్రమే వేస్తున్నారు. విషయమై రోడ్డు వెడల్పు ఎందుకు తగ్గిందనే శీర్షికన ‘దిశ’లో కథనం ప్రచురితం అయింది. దీనికి మంత్రి సుభాష్ స్పందించారు. కాజులూరులో కూడా 9 మీటర్లు వేయాలని ఆదేశించారు. దీంతో ఎస్టిమేట్ సిద్ధం చేశారు.
Next Story






