Breaking: కాకినాడ సభకు చేరుకున్న సీఎం జగన్

by Disha Web Desk 16 |
Breaking: కాకినాడ సభకు చేరుకున్న సీఎం జగన్
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ సభకు సీఎం జగన్ చేరుకున్నారు. ఆయన చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 18వ రోజుకు చేరుకుంది. 17 రోజుల్లో 18 జిల్లాల్లో బస్సు యాత్ర కొనసాగించారు. మొత్తం 53 నియోజకవర్గాల్లో 1710 కిలో మీటర్ల మేర రోడ్ షో నిర్వహించారు. మొత్తం 12 బహిరంగ సభల్లో సీఎం జగన్ ప్రసంగించారు. పలు నియోజవర్గాల్లో 5సార్లు ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. బస్సు యాత్రలో జనం సమస్యలు వింటూ సీఎం జగన్ ముందుకు సాగారు. కాకినాడ అచ్చంపేట జంక్షన్‌లో ఏర్పాటు చేసిన సభకు సీఎం జగన్ చేరుకుని ప్రసంగిస్తున్నారు.

Read More..

చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖి నిద్రలేస్తుంది.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

Next Story

Most Viewed