- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Breaking News: ఆస్పత్రిలో చేరిన ధర్మపురి శ్రీనివాస్
by Disha Web Desk 9 |
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: మాజీ రాజ్యసభ సభ్యులు, సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ ఆసుపత్రిలో చేరారు. ఈ మేరకు ఆయన తనయుడు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. హైదరాబాదులో ఉంటున్న డి.ఎస్ మూత్రనాళలలో ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరినట్టు తెలిసింది. ఆస్పత్రిలో డిఎస్ తో ఉన్న ఫోటోలు ఎంపీ అరవింద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Next Story