- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..?
by Vemula.Srinu Prasad |
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు...

X
దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ను జనసేన పార్టీ అధికారికంగా ఖరారు చేసింది. ఈ నెల 25న జగన్నాథపురం లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులకు పవన్ కల్యాణ్కు శంకుస్థాపన చేయనున్నారు. రాజోలు నియోజకవర్గం కేశనపల్లిలో చనిపోయిన కొబ్బరి చెట్లను ఈ నెల 26న పరిశీలించనున్నారు. అనంతరం రైతులతో మాట్లాడనున్నారు. అదే రోజు శివకోటిలో పల్లె పండుగ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇక 29న కాకినాడ సిటీ, పిఠాపురం నియోజకవర్గాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు.
Next Story






