రంపంతో కోసి.. తండ్రిని చంపి..

by Anil Sikha |
రంపంతో కోసి.. తండ్రిని చంపి..
X

దిశ, డైనమిక్​బ్యూరో : మద్యం మత్తులో తండ్రిని కొడుకు రంపంతో కోసి చంపిన ఘటన ఏపీలో కలకలం రేపింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా దొనకొండ మండలం ఇండ్లచెరువు గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సీ కాలనీలో పైడిపోగు యేసయ్య (64) అనే వ్యక్తిని అతడి కొడుకు మరియ దాసు హత్య చేశాడు. నిద్రలో ఉన్న తండ్రిని చంపి.. రంపంతో కోశాడు. ఆ యువకుడిని స్థానికులు బంధించి పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed