- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దేవస్థానం సమీపంలో గంజాయి పట్టివేత
by Disha Web Desk 7 |
X
దిశ, డైనమిక్ బ్యూరో : పల్నాడు జిల్లా గురజాల మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన అమరలింగేశ్వర దేవస్థానం సమీపంలో భారీ స్థాయిలో గంజాయిని సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అమరలింగేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో ఒక పొలంలో గంజాయి సాగు చేస్తున్నట్లు గురజాల సెబ్ అధికారులకు సమాచారం అందింది. దీంతో సెబ్ అధికారులు శనివారం తెల్లవారు జామున గంజాయి సాగు చేస్తున్న పొలాన్ని గుర్తించారు. సాగు చేస్తున్న రైతు, పొలం వివరాలను సేకరించారు. గంజాయి పంటను మెుత్తం ధ్వంసం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story