- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, సీతానగరం: నల్లగొండ, రఘుదేవపురం గ్రామాలకు చెందిన సుమారు 100 ఎకరాలు వరిపొలాలు నీటి మునిగాయి. రెండురోజులపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో ఎగువ నుంచి కొండ గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో పంట చేలకు ముంపు నీరు పెరిగింది. వరి దుబ్బు ఏర్పడే సమయంలో ఇలా పంట నీటిలో మునిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇలాగే ముంపు నీరు కొనసాగితే వరిపొలాలు మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Next Story






