- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amaravati: అమరావతి నిర్మాణంపై సీఆర్డీఏ దృష్టి.. ప్రత్యేక కమిటీ ఏర్పాటు
కేంద్ర బడ్జెట్లో ఏపీ రాజధానికి అమరావతికి రూ. 15 వేల కోట్లు ప్రతిపాదించింది.

X
దిశ, వెబ్డెస్క్: కేంద్ర బడ్జెట్లో ఏపీ రాజధానికి అమరావతికి రూ. 15 వేల కోట్లు ప్రతిపాదించింది. దీంతో రాజధాని అమరావతి నిర్మాణంపై సీఆర్డీఏ ప్రత్యేక దృష్టి సారించింది. చీఫ్ ఇంజినీర్లతో సాంకేతిక నిపుణుల కమిటీని సీఆర్డీఏ ఏర్పాటు చేసింది. కాగా ఈ కమిటీ అమరావతిలో నిలిచిపోయిన పనులను ముందుకు తీసుకెళ్లడంపై చర్యలు తీసుకుంటుంది. ఈ కమిటీలో పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ చైర్మన్ గా ఏడుగురితో వేశారు. కాగా మొత్తం 9 అంశాలపై చర్చించి ఈ కమిటి నివేదిక ఇవ్వనుంది. కాగా నెల రోజుల్లో నివేదికను ఇవ్వాలని సీఆర్డీఏ సదరు కమిటీకి ఆదేశించింది.
Read More..
Sangameshwara Temple:సంగమేశ్వర ఆలయాన్ని తాకిన కృష్ణమ్మ..చీర సారె సమర్పించి, మంగళ హారతి
- Tags
- amaravati
Next Story






