- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు
నిన్న జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : నిన్న జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది. కడప పాలిటెక్నిక్కళాశలలో కౌంటింగ్జరగనుంది. పులివెందుల జడ్పీటీసీ కౌంటింగ్కు పది టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒకే రౌండ్లో ఈ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే విధంగా ఒంటిమిట్ల జడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి పది టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ రెండు రౌండ్లలో కౌంటింగ్జరుగుతుంది. ఒక్కో టేబుల్పై 1,000 ఓట్లు లెక్కించేలా ఏర్పాట్లు చేశా రు. మధ్యాహ్నానికి ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. నిన్నటి ఎన్నికల్లో ఒంటిమిట్టలో 84.05 శాతం, పులివెందులలో 76.44 శాతం పోలింగ్ జరిగింది. అయితే ఇక్కడ భారీ రిగ్గింగ్జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఎన్నికలు పారద్శకంగా జరిగాయని టీడీపీ చెబుతోంది.
Next Story






