- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఢిల్లీలో సీఎం జగన్.. కాసేపట్లో కేంద్రమంత్రులను కలిసే ఛాన్స్
by Disha Web Desk 16 |
X
దిశ, వెబ్డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. కాసేపట్లో ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులను ఆయన కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధిపై వారికి సీఎం వివరించే అవకాశం ఉంది. మరోవైపు రెండు వారాల్లో కేంద్రపెద్దలను సీఎం జగన్ మరోసారి కలవడంపై ఆసక్తి నెలకొంది. కాగా పార్లమెంట్ సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు రోజుల క్రితం రాష్ట్ర గవర్నర్ ను సీఎం కలిశారు. జీ-20 సదస్సు, బడ్జెట్పై వివరించారు. గవర్నర్ ను కలిసిన రోజుల్లోనే సీఎం ఢిల్లీ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
Next Story