డూండీ గణపతిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-27 14:49:42  IST  )

విజయవాడలో జరిగిన ‘వినాయక చవితి’లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు...

డూండీ గణపతిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawada)లో జరిగిన ‘వినాయక చవితి’(Vinayaka Chavithi)లో సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrabau Naidu) పాల్గొన్నారు. విద్యాధరపురం(Vidyadharapuram)లో భారీ ఎత్తైన డూండీ గణపతి విగ్రహాన్ని(Dundi Ganapati) ఏర్పాటు చేశారు. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు స్వామివారిని దర్శించుకున్నారు. వినాయకుడికి పండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సీఎం చంద్రబాబును ఆశీర్వదించారు. అంతకుముందు వినాయక మండపానికి వెళ్లిన చంద్రబాబును అధికారులు సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత పూజాధికారాలు నిర్వహించారు.

Next Story