- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలవరంలో సీఎం చంద్రబాబు ఏరియల్ విజిట్.. పనుల పురోగతిపై పరిశీలన
తూర్పుగోదావరి జిల్లా పోలవరంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు...

X
దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా పోలవరం(Polavaram)లో సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu) పర్యటిస్తున్నారు. ఏరియల్ విజిట్ ద్వారా ప్రాజెక్టు పురోగతి పనులపై ఆయన విజిట్ చేశారు. వ్యూ పాయింట్ నుంచి స్పిల్ వే సహా మొత్తం ప్రాజెక్టును పరిశీలించారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ సహా ఇతర నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ పనులనూ సీఎం చంద్రబాబు పరిశీలించారు.
సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం
అంతకుముందు పోలవరం హెలిపాడ్ వద్దకు చేరుకున్న చంద్రబాబు నాయుడుకు మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు.
Read More..
Breaking: విశాఖ కోర్టుకు హాజరైన మంత్రి లోకేశ్.. క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్న ధర్మాసనం
Next Story






