- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పాస్టర్లకు చంద్రబాబు గుడ్ న్యూస్..నిధులు విడుదలకు గ్రీన్ సిగ్నల్

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పాస్టర్లకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పాారు. నెలకు రూ.5వేల చొప్పున గౌరవ వేతనం ఇచ్చేందుకు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8,427 మంది పాస్టర్లకు మే నెల నుండి నవంబర్ వరకు 7 నెలల కాలానికి కావాల్సిన రూ.30 కోట్లను విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో యువగళం పాద్రయాత్ర సమయంలో పాస్టర్లకు గౌరవ వేతనం అందిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం నేడు నిధులను విడుదల చేసింది. ఇదిలా ఉంటే గతంలో జగన్ కూడా పాస్టర్లకు గౌరవవేతనం అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరవాత రెండేళ్ల వరకు అమలు చేయలేదు. రెండేళ్ల తరవాత కొన్ని కండిషన్స్ తో పాస్టర్లకు గౌరవ వేతనం అందించారు. అది కూడా కొద్దిమందికే ఇవ్వడంతో అప్పట్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
Next Story