జనవరిలో Tirumala వెళ్తున్నారా?... ఈ విషయం తెలుసుకోవాల్సిందే...!

by Disha Web Desk 16 |
జనవరిలో Tirumala వెళ్తున్నారా?... ఈ విషయం తెలుసుకోవాల్సిందే...!
X

దిశ వెబ్ డెస్క్: భక్తులకు శ్రీవారి వైకుంఠద్వారా దర్శనాలపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. జనవరి 2 నుంచి 11 వరకు వైకుంఠద్వార దర్శనాలకు అనుమతి ఇవ్వనుంది. రూ.300 ప్రత్యే ప్రవేశ టికెట్లను రోజుకు 25 వేలు చొప్పున జారీ చేయాలని నిర్ణయించింది. అలాగే రోజుకు 50 వేల సర్వదర్శనాల టికెట్లను జారీ చేయనున్నారు. తిరుపతిలో 9 చోట్ల ఈ టికెట్లను జారీ చేస్తారు. మొత్తంగా 7 లక్షల 50 మంది భక్తులకు ఈ అవకాశం కల్పించనున్నారు. టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠద్వార దర్శనాలకు అనుమతి ఇస్తామని ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు.

Read more:

తిరుపతి వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు



Next Story