Tirupati: టీటీడీ వేద పరిరక్షణ ట్రస్టుకు రూ. 10 లక్షల విరాళం

by Disha Web Desk 16 |
Tirupati: టీటీడీ వేద పరిరక్షణ ట్రస్టుకు రూ. 10 లక్షల విరాళం
X

దిశ, తిరుపతి: టీటీడీ వేద పరిరక్షణ ట్రస్ట్‌కు అనంతపురానికి చెందిన పి.శ్రీధర్ దంపతులు రూ 10,11,116 విరాళం అందజేశారు. ఈ మేరకు డీడీని గురువారం టీటీడీ పరిపాలన భవనంలో ఈవో శ్రీ ఎవీ ధర్మా రెడ్డి‌కి అందచేశారు. ఎస్వీబీసీ సీఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు


Next Story