- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Tirumala: పోటెత్తిన భక్తులు.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం
by Disha Web Desk 16 |
X
దిశ, వెబ్ డెస్క్: తిరుమలకు భక్తుల పోటెత్తారు. వేసవి సెలవులు కావడంతో తిరుమల కొండకు రద్దీ విపరీతంగా కొనసాగుతోంది. టోకెన్ లేని భక్తులు భారీగా తరలివస్తున్నారు. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. దీంతో శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకూ భక్తులు క్యూలైన్లో వేచివున్నారు. మరోవైపు హుండీ కానుకులు కూడా భారీగా వస్తున్నాయి. సోమవారం ఒక్క రోజు రూ. 4.32 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ పేర్కొంది. 70,366 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
Next Story