- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Chittoor: కుప్పంలో పట్టాలు తప్పిన డబుల్ డెక్కర్ రైలు
by Disha Web Desk 16 |
X
దిశ, కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పంలో డబుల్ డెక్కర్ రైలు పట్టాలు తప్పింది. రైలు ఇంజిన్ ఒక్కసారిగా పట్టాల నుంచి బయటకు రావడంతో అదుపు తప్పింది. వెంటనే లోకో పైలట్ గమనించి రైలు నిలుపుదల చేయడంతో పెనుముప్పు తప్పింది. గుడిపల్లి మండలం బిస్సానతం రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన జరిగింది. ఈ రైలు చెన్నై -బెంగుళూరు వెళుతోంది. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది మరమ్మత్తులు చేపట్టారు.
Next Story