- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala: ఎస్వీబీసీకి రూ.11 లక్షల విరాళం
by Vemula.Srinu Prasad |
ఎస్వీబీసీ ట్రస్ట్కు మహారాష్ట్రకు చెందిన సునీత లఖన్ కుమార్ అగర్వాల్ రూ.11 లక్షలు విరాళం అందించారు...

X
దిశ, తిరుపతి: ఎస్వీబీసీ ట్రస్ట్కు మహారాష్ట్రకు చెందిన సునీత లఖన్ కుమార్ అగర్వాల్ రూ.11 లక్షలు విరాళం అందించారు. ఎస్వీబీసీ కార్యాలయంలో చైర్మన్ సాయికృష్ణ యాచెంద్ర, సీఈవో షణ్ముఖ్ కుమార్ను దాత ప్రతినిధులు రాఘవేంద్ర, బాలసుదర్శన్ రెడ్డి కలిశారు. రూ.11లక్షల డీడీని అందజేశారు.
Next Story






