- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల ఘాట్లో రోడ్డు ప్రమాదం...భక్తులకు గాయాలు
తిరుమల ఘాట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భక్తులకు గాయాలు అయ్యాయి...

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమల ఘాట్లో మరో ప్రమాదం జరిగింది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు ఘాట్ రోడ్డులో కొండపైకి వెళ్తుండగా ఒక్కసారిగా వారు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. మూల మలుపును డ్రైవర్ గమనించకపోవడంతో కారు అదుపు తప్పింది. కంట్రోల్ కాక బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులకు గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






