- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Tirumala: తిరుమలేశుడికి రూ. కోటి విరాళం
by Disha Web Desk 16 |
X
దిశ, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓ భక్తురాలు భారీ విరాళాన్ని అందజేశారు. టీటీడీ నిర్వహిస్తున్న శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదాని ట్రస్టుకు విరాళంగా రూ.కోటి అందజేశారు. హైదరాబాదుకు చెందిన సరోజినీ వడ్లమూడి అనే భక్తురాలు ఈ విరాళాన్ని అందజేశారు. ఆలయ అధికారులకు విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు. అనంతరం ఆమెకు స్వామివారి దర్శనం కల్పించిన తరువాత ప్రసాదాలను అందజేశారు.
Next Story