- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
శ్రీవారి సేవలో కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
by Disha Web Desk 18 |
X
దిశ,తిరుమల: శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం ఉదయం కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి అంజరియా కుటుంబ సభ్యులతో కలిసి నైవేద్య విరామం సమయంలో దర్శించుకున్నారు. ముందుగా వీరికి ఆలయం మహా ద్వారం వద్ద టీటీడీ ఈవో ధర్మారెడ్డి, న్యాయమూర్తులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో ప్రధాన న్యాయమూర్తికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ ఈవో తీర్థప్రసాదాలు అందజేశారు.
Next Story