- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
New Delhi: అరగంటకు పైగా అమిత్తో మాట్లాడిన సీఎం జగన్
by Disha Web Desk 16 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలిశారు. అరగంటకు పైగా ఆయనతో పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై అమిత్ షాకు వినతిపత్రం అందజేశారు. ఈ భేటీలో వైసీపీ ఎంపీలు సైతం పాల్గొన్నారు. అమిత్ షాతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ నుంచి ఏపీకి బయలుదేరారు.
అంతకుముందు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీతో సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
ఇవి కూడా చదవండి:
Next Story