- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వైసీపీ అవినీతిపై సీబీఐ విచారణ జరిపించండి: ఏపీ హైకోర్టులో ఎంపీ రఘురామ పిటిషన్
by Disha Web Desk 21 |
X
దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. ఈ మేరకు వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో జరిగిన అవినీతిపై ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గురువారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ఆరోపించారు. ప్రజాధనానికి నష్టం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని పిటిషన్లో పేర్కొన్నారు. ఒక్కో శాఖలో జరిగిన అవినీతిపై విపులంగా పిటిషన్లో రఘురామ వివరించారు.
Read More : కడప- బెంగళూరు రైల్వే లైన్ వద్దంటూ జగన్ లేఖ.. ఆగ్రహం వ్యక్తం చేసిన పురంధేశ్వరి
Next Story