- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking News: భక్తుల వాహనాన్ని ఢీకొన్న బస్సు.. ముగ్గురు మృతి
by Thanuru Gopichand |
శ్రీ సత్య సాయి జిల్లాలో ఆర్టీసీ బస్సు, వ్యాను ఢీకొని ముగ్గురు మృతి చెందారు.

X
దిశ డైనమిక్ బ్యూరో : శ్రీ సత్య సాయి జిల్లాలో ఆర్టీసీ బస్సు, వ్యాను ఢీకొని ముగ్గురు మృతి చెందారు. తిరుమల నుంచి బళ్లారి కి వెళ్తున్న భక్తుల వాహనాన్ని ఈ మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు ఢీకొంది. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం మండిపల్లి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
Next Story






