- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంపై ఫోకస్ పెంచిన బీజేపీ.. 28 జిల్లాల ఇంచార్జుల ప్రకటన..!
by Vemula.Srinu Prasad |
రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో కిందస్థాయి శ్రేణులను, కార్యకర్తలను ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నారు....

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై బీజేపీ(Bjp) ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో కిందస్థాయి శ్రేణులను, కార్యకర్తలను ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నారు. కూటమిలో ఉంటూనే పార్టీని పటిష్టంగా తయారు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జిల్లా ఇంచార్జులను నియమించారు. ఈ మేరకు మొత్తం 28 జిల్లాలకు ఇంచార్జులను ప్రకటించారు.
జిల్లా-ఇంచార్జులు
పార్వతీపురం మన్యం-పొలిమేర శ్రీనివాసరావు
అల్లూరి సీతారామరాజు-పుట్టా గంగయ్య
పోలవరం-గాదె శ్రీనివాసరావు
శ్రీకాకుళం-రవీందర్ రెడ్డి మేడపాటి
విజయనగరం- విజయానందరెడ్డి
విశాఖపట్నం-రెడ్డి పావని
అనకాపల్లి-ఏపీఆర్ చౌదరి
కాకినాడ-ఆకుల శ్రీధర్
బీఆర్ అంబేద్కర్-కరంకి శ్రీనివాస్
Next Story






