రాష్ట్రంపై ఫోకస్ పెంచిన బీజేపీ.. 28 జిల్లాల ఇంచార్జుల ప్రకటన..!

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో కిందస్థాయి శ్రేణులను, కార్యకర్తలను ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నారు....

రాష్ట్రంపై ఫోకస్ పెంచిన బీజేపీ.. 28 జిల్లాల ఇంచార్జుల ప్రకటన..!
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై బీజేపీ(Bjp) ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో కిందస్థాయి శ్రేణులను, కార్యకర్తలను ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నారు. కూటమిలో ఉంటూనే పార్టీని పటిష్టంగా తయారు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జిల్లా ఇంచార్జులను నియమించారు. ఈ మేరకు మొత్తం 28 జిల్లాలకు ఇంచార్జులను ప్రకటించారు.

జిల్లా-ఇంచార్జులు

పార్వతీపురం మన్యం-పొలిమేర శ్రీనివాసరావు

అల్లూరి సీతారామరాజు-పుట్టా గంగయ్య

పోలవరం-గాదె శ్రీనివాసరావు

శ్రీకాకుళం-రవీందర్ రెడ్డి మేడపాటి

విజయనగరం- విజయానందరెడ్డి

విశాఖపట్నం-రెడ్డి పావని

అనకాపల్లి-ఏపీఆర్ చౌదరి

కాకినాడ-ఆకుల శ్రీధర్

బీఆర్ అంబేద్కర్-కరంకి శ్రీనివాస్



Next Story