- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో YCP తొలి విజయం..
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: ఆంద్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల తొలి పలితం విడుదలైంది. ఈ ఫలితాల్లో శ్రీకాకుళం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీగా వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. ఈ రోజు ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో నర్తు రామారావు గెలుపొందారు. వైసీపీ అభ్యర్థికి 632 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థికి 108 ఓట్లు నమోదైనట్లు తెలుస్తుంది. కాగా ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం 776 ఓటర్లు ఉండగా.. 752 మంది ప్రజా ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Next Story