- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > ఆంధ్రప్రదేశ్ > BIG BREAKING : మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు హైకోర్టులో బిగ్ రిలీఫ్.. జీవోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు
BIG BREAKING : మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు హైకోర్టులో బిగ్ రిలీఫ్.. జీవోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు
by Disha Web Desk 1 |
X
దిశ, వెబ్డెస్క్ : మాజీ ఎంపీ కొత్తపల్లి గీత కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ.. ప్రభుత్వం ఇటీవలే జీవో నం.2ను విడుదల చేసింది. దీంతో ఆమె న్యాయ పోరాటానికి దిగారు, ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ గీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు ఆమె పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ఆమె ఎస్టీ కాదని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం సస్పెండ్ చేసింది. 2016లో తన కులాన్ని ఎస్టీగా కలెక్టర్ నిర్ధరించారని కొత్తపల్లి గీత తరఫు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. దీంతో ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఉన్నత న్యాయస్థానం బుట్టదాఖలు చేసింది.
Next Story