- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రేపు సెల్ఫోన్ల వాడకం బంద్..!
by Disha Web Desk 9 |
X
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు వారి డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఉద్యమంలో భాగంగా రేపు మొబైల్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలియజేశారు. రేపు ఒక్కరోజు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులంతా సెల్ ఫోన్ వాడకుండా ఉద్యోగులలో ఉన్న ఆవేదనను, నిరసనను ప్రభుత్వానికి తెలియజేస్తారని హెచ్చరించారు.
Next Story