- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ హైకోర్టుకు నూతన న్యాయమూర్తుల నియామకం
by Bhoopathi Nagaiah |
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు నియమించింది.

X
దిశ ప్రతినిధి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు నియమించింది. జ్యుడీషియల్ అధికారులుగా ఉన్న సునీత గంధం, ఆలపాటి గిరిధర్, సిహెచ్ పురుషోత్తమ కుమారులకు పదోన్నతి కల్పిస్తూ ఏపీ హైకోర్టుకు న్యాయమూర్తులుగా నియమించింది. హైకోర్టులో ఉన్న న్యాయమూర్తుల ఖాళీల భర్తీ నిమిత్తం ఈ ముగ్గురిని నియమించింది.
Next Story






