- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసెంబ్లీ కమిటీలకు చైర్మన్ల నియామకం
by Thanuru Gopichand |
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పలు కమిటీలకు చైర్మన్లను నియమిస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పలు కమిటీలకు చైర్మన్లను నియమిస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలోనే ఈ ఎన్నికలు జరగగా.. ఆయా స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. పీఏసీ చైర్మన్గా పులవర్తి రామాంజనేయులు, అంచనాల కమిటీ చైర్మన్గా వేగుళ్ల జోగేశ్వరరావు, పీయూసీ చైర్మన్గా కూన రవికుమార్ ను నియమిస్తూ అధికారికంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు.
Next Story






