అలర్ట్: AP పాలిసెట్ ఫలితాలు విడుదల

by Disha Web Desk 19 |
అలర్ట్: AP పాలిసెట్ ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పాలిసెట్ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. శనివారం ఈ ఫలితాలను రిలీజ్ చేశారు. పాలిసెట్‌ పరీక్షలో 86.5 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ మొత్తం పరీక్షలో 1,24,021 మంది విద్యార్థులు అర్హత సాధించారు. 15 మంది విద్యార్థులు 120కి 120 మార్కులు సాధించినట్లు అధికారులు వెల్లడించారు. ఇక, మే 10వ తేదీన నిర్వహించిన పాలిసెట్ పరీక్షకు 1,43,625 మంది విద్యార్థులు హాజరయ్యారు.



Next Story

Most Viewed