Breaking: ఏపీలో ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు

by Disha Web Desk 16 |
Breaking: ఏపీలో ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ సాగింది. రాష్ట్రంలో 3 గ్రాడ్యుయేట్ , 2 టీచర్స్, 3 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మొత్తం ఓటర్లు - 1,056,720 మంది 1538 పోలింగ్ బూత్‌లలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఓటర్లు- 10 లక్షల 519, టీచర్స్ ఎమ్మెల్సీల ఓటర్లు- 55,842, లోకల్ బాడీ ఎమ్మెల్సీల ఓటర్లు -3,059 ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెదురుమదురు ఘటనలు మినహా అన్ని మిగిలిన చోట్ల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.


Next Story

Most Viewed