- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ లిక్కర్ కేసు... నిందితుల ఆస్తులు జప్తుకు కోర్ట్ గ్రీన్ సిగ్నల్
ఏపీ మద్యం కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ మద్యం కేసు(AP Liquor Case)లో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ కేసులో నిందితుల ఆస్తులు జప్తు చేసేందుకు విజయవాడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం రూ.32 కోట్ల విలువైన ఆస్తులు సీజ్ చేసేందుకు అధికారులకు కోర్ట్ అనుమతి తెలిపింది. ప్రతివాదులకు ఆగస్ట్ 1 లోపు నోటీసులు ఇవ్వాలని ఈ కేసు విచారణ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ కేసులో నిందితుల ఆస్తులు జప్తు చేయాలని గతంలోనే ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
Next Story






