బ్రేకింగ్ న్యూస్.. సంక్రాంతి సెలవులను పొడిగించిన విద్యాశాఖ

by Disha Web Desk 12 |
బ్రేకింగ్ న్యూస్.. సంక్రాంతి సెలవులను పొడిగించిన విద్యాశాఖ
X

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి సెలవును మరో 3 రోజులు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతొ ఈ నెల 21 వరకు పాఠశాలలకు సెలవులు వచ్చాయి. కాగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ నెల 18 నుంచి పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉండగా.. తాజ నిర్ణయంతో తిరిగి 22న పాఠశాలలు తెరుచుకున్నట్లు విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. చాలా రోజులకు అంతా ఒక్క కాడ కలుసుకోవడంతో సెలవులను పెంచాలని తల్లిదండ్రులు చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సెలవురు కేవలం పాఠశాలలకు మాత్రమేనా.. లేక కాలేజీలకు కూడా వర్తిస్తాయా అనే విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది.


Next Story

Most Viewed