- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్ డెస్క్: జనవరి 2న ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ప్రతి నెల మొదటి, మూడో గురువారాలు కేబినెట్ భేటీ కావాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు జనవరి 2న కేబినెట్ భేటీ కావాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలను పంపాలని అన్ని శాఖల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రతిపాదలనపై కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదం తెలపనున్నారు. ఇక సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్తో పాటు మంత్రి నారా లోకేశ్, మిగిలిన మంత్రులు కూడా పాల్గొన్నారు.
Next Story






