- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
APPSC కేసు.. పోలీసుల అదుపులో మరో నిందితుడు
by Jakkula.Mamatha |
ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో ఇప్పటికే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

X
దిశ,వెబ్డెస్క్: ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో ఇప్పటికే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీపీఎస్సీ(APPSC) గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం కుంభకోణం కేసులో నిందితులుగా ఏ1 పీఎస్ఆర్ ఆంజనేయులు, ఏ2 మధుసూధన్ను పోలీసులు విచారించి విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో తాజాగా రఘు అనే నిందితుడిని హైదరాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రఘుని హైదరాబాద్(Hyderabad) నుంచి విజయవాడ(Vijayawada)కు తరలిస్తున్నట్లు సమాచారం.
Next Story






