- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంజనాదేవికి అస్వస్థత..? కేబినెట్ సమావేశం నుంచి హుటాహుటిన హైదరాబాద్కు పవన్
సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ప్రారంభమైంది.

X
దిశ, వెబ్డెస్క్: సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన తల్లి అంజనా దేవి అస్వస్థతకు గురైందంటూ కుటుంబ సభ్యుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పవన్, సీఎం చంద్రబాబుకు సమాచారం ఇచ్చి హుటాహుటిన కేబినెట్ సమావేశం జరగుతుండగానే హైదరాబాద్కు బయలుదేరారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






