Breaking: కులం సర్టిఫికెట్ కోసం కొట్లాట.. ఒకరి మృతి

by Disha Web Desk 16 |
Breaking: కులం సర్టిఫికెట్ కోసం కొట్లాట..  ఒకరి మృతి
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా గుత్తిజంగాల కాలనీలో దారుణం జరిగింది. కులం సర్టిఫికేట్ విషయంలో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఎమ్మార్వో ఎదుటే పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ దాడుల్లో ఒకరు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు మృతుడు, క్షతగాత్రులను ఆస్పత్రికి తలించారు. పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Next Story