- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Anantapur: కుక్కర్ పేలి నలుగురు చిన్నారులకు గాయాలు
by Disha Web Desk 16 |
X
దిశ, కళ్యాణదుర్గం: అనంతపూర్ జిల్లా కంబదూరు మండలం ములకనూరు అంగన్వాడీ కేంద్రంలో ప్రమాదం జరిగింది. వంట కుక్కర్ పేలి నలుగురు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరికి కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంగన్వాడీ కేంద్రంలో వంట చేసే సమయంలో కుక్కర్ పేలింది. అంతేకాదు పక్కనే ఉన్న పిల్లలపై ఎగిరి పడింది. అయితే ఈ ఘటనను అంగన్వాడీ నిర్వాహకులు రహస్యంగా ఉంచారని స్థానికులు చెప్పారు. ఈ ఘటనపై ఇప్పటివరకు సీడీపీవో వనిజ స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story